0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం మహారాష్ట్ర పయనమైతండు.బీజేపీ తో దోస్తానం కుదిరినప్పటినుంచి బీజేపీ ఏ కార్యక్రమాలు చేసినా హజరైతండు.శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర పడ్నవీస్ ప్రమాణస్వీకారం చేత్తండు.ఆ కార్యక్రమానికే హాజరు కానీకి చంద్రబాబు మహారాష్ట్ర ఎల్తండు.ఈ వార్తను టీడీపీ పార్టోల్లు చెప్పినట్టు సమాచారం.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top